గడ్డిఅన్నారం: డ్రైనేజీ లైన్ సమస్యలను పరిష్కరిస్తాం
Hyderabad, Telangana:గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జలమండలి సిబ్బందితో పర్యటించారు. స్థానికంగా తరచూ డ్రైనేజీ లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయని సమస్యగా మారిందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సమావేశ సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు. త్వరలో నూతన డ్రైనేజీ లైన్ పనులు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని అన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
प्रतीक यादव के पार्थिव शरीर को पोस्टमार्टम के बाद लखनऊ स्थित घर लाया गया
Lucknow, Uttar Pradesh:लखनऊ, उत्तर प्रदेश: प्रतीक यादव की पत्नी और भाजपा नेता अपर्णा यादव आवास पहुंचीं। प्रतीक यादव के पार्थिव शरीर को पोस्टमार्टम के बाद लखनऊ स्थित घर लाया गया। इस दौरान परिवार के सदस्य, रिश्तेदार और समर्थकों की भारी भीड़ मौजूद रही। प्रतीक यादव के निधन से राजनीतिक और सामाजिक जगत में शोक की लहर है।
