Back
Hyderabad500060blurImage

గడ్డిఅన్నారం: డ్రైనేజీ లైన్ సమస్యలను పరిష్కరిస్తాం

Manohar
Jul 02, 2024 06:36:50
Hyderabad, Telangana

గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జలమండలి సిబ్బందితో పర్యటించారు. స్థానికంగా తరచూ డ్రైనేజీ లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయని సమస్యగా మారిందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సమావేశ సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు. త్వరలో నూతన డ్రైనేజీ లైన్ పనులు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని అన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com