Back
West Godavari534447blurImage

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

B.Mohan Kumar
Jun 24, 2024 10:39:29
Jangareddigudem, Andhra Pradesh
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం చింతలపూడి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.రోగులతో మాట్లాడి వైద్య సహాయం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.పాయిజన్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి పై మండిపడ్డారు, చాలా భవిష్యత్తు ఉంది, పాయిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని ఇంకొక్కసారి తీసుకోకూడదని హెచ్చరించారు. ఆసుపత్రులలో సదుపాయాలపై వైద్యుల ను ఆరా తీశారు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com