Back
Hyderabad502295blurImage

మల్లేపల్లి: దశలవారీగా సమస్యలకు పరిష్కారం

Manohar
Jul 05, 2024 09:26:51
Hyderabad, Telangana
మల్లేపల్లి డివిజన్ పరిధిలోని హబీబ్ నగర్ లో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ జాఫర్ ఖాన్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సమస్యలు ఉన్నాయని తెలుపగా.. వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. అవసరమున్నంత మేరకు మంచినీటి సరఫరా జరిగేలా చూస్తామని కార్పొరేటర్ తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com