Back
Sangareddy502001blurImage

పటాన్ చెరు ముత్తంగి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం

Siddharth
Jun 25, 2024 06:52:04
Sangareddy, Telangana

సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు ఓఅర్అర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం. ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి వున్న మిని పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొన్న డీసీఎం వాహనం. ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో డీసీఎం వాహనం క్యాబిన్లో ఉన్న ఇద్దరు కూలీలు మృతి. డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మృతదేహాలు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కునీ వున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తమై మృతుదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com