Back
Sangareddy502307blurImage

ఇస్నాపూర్ తేజ కాలనీలో 620 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం ఒక్కరి అరెస్ట్

Ajay Krishna R
Jun 15, 2024 10:13:48
Hyderabad, Telangana
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ తేజ కాలనీ ఎండు గంజాయిని అమ్ముతున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాజిద్ ఇక్బాల్ ను పట్టుకున్న మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 620 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com