Back
సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు
Sangareddy, Telangana
ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ నులిపురుగు సోకిన చిన్నారుల్లో బలహీనత, పోషకాహార లోపం, ఎత్తు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
मनरेगा बचाओ आंदोलन को लेकर कांग्रेस का एक दिवसीय उपवास,लगाया BJP पर गांधी विचारधारा के विरोध का आरोप
0
Report
0
Report
Dhanaura, Uttar Pradesh:अमरोहा के गजरौला नगर में गुरु नानक जी के प्रकाश उत्सव का पर्व बड़ी धूमधाम से मनाया गया। रविवार सुबह चौपला पर स्थित गुरुद्वारे में सबद-कीर्तन पाठ किया गया जिसके बाद लंगर का आयोजन किया गया।
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Bhimsen, Garhi Kanpur, Uttar Pradesh:SIR अभियान के तहत डीएम का औचक निरीक्षण
सीसामऊ व आर्यनगर विधानसभा क्षेत्र के कई बूथों पर पहुंचे डीएम
ड्राफ्ट मतदाता सूची पर बीएलओ व नागरिकों से लिया फील्ड फीडबैक
नाम जोड़ने, सुधार व सत्यापन को लेकर मतदाताओं को दी अहम जानकारी
फॉर्म-6 ऑनलाइन/ऑफलाइन भरने की अपील, वोटर हेल्पलाइन एप के उपयोग पर जोर
0
Report
0
Report
अतर्रा चौरिहन पुरवा में स्वास्थ्य शिविर: मंडलायुक्त के सख्त निर्देश, हर पात्र को मिले आयुष्मान कार्ड
0
Report
0
Report
0
Report