Back
Sangareddy502300blurImage

ముత్తంగి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను ప్రారంభిస్తున్న ఎంపీ రఘునందన్రావు

Ajay Krishna R
Jun 16, 2024 06:16:01
Hyderabad, Telangana
మెదక్ పార్లమెంట్ సభ్యులుగా రఘునందన్ రావు గెలిచిన సందర్భంగా మొక్కు చెల్లించేందుకు ముత్తంగి గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి మరియు వారి బృందం ముత్తంగి నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్రగా బయలుదేరుతున్న సందర్భంగా పూజలో పాల్గొని, జెండా ఊపి యాత్రను ప్రారంభించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com