Back
హయత్ నగర్: సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్
Hyderabad, Telangana
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ద్వారకమయి నగర్ లో సెల్ టవర్ నిర్మాణాన్ని డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అడ్డుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ స్థానికలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల స్థానిక పిల్లలకు, వృద్ధులకు హాని జరిగే అవకాశం ఉందన్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
बाराबंकी टोलप्लाजा पर अधिवक्ता पर जानलेवा हमला को लेकर जखनिया बार एसोसिएशन के अधिवक्ताओं का प्रदर्शन
0
Report
सोफीपुर में बाबा साहब की प्रतिमा से छेड़छाड़ को लेकर गांव में आक्रोश, प्रशासन ने समझाबुझा कर कराया..
0
Report
0
Report
0
Report
0
Report
अश्लील डांस मामले में मैनपुर एसडीएम तुलसीदास मरकाम निलंबित जांच रिपोर्ट के बाद कमिश्नर की बड़ी कार्र
0
Report
0
Report
0
Report
30
Report
0
Report
Barabanki:पूर्व विधायक स्वर्गीय अशर्फीलाल की 11 वीं पुण्यतिथि मनाई गईःसपा नेताओं ने दी श्रद्धांजलि l
0
Report
0
Report
0
Report
0
Report