Back
Medchal-Malkajgiri500013blurImage

హయత్ నగర్: సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్

Manohar
Jul 07, 2024 14:17:51
Hyderabad, Telangana
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ద్వారకమయి నగర్ లో సెల్ టవర్ నిర్మాణాన్ని డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అడ్డుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ స్థానికలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల స్థానిక పిల్లలకు, వృద్ధులకు హాని జరిగే అవకాశం ఉందన్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com