Back
Medchal-Malkajgiri500072blurImage

శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలి: ఏసీపీ శ్రీనివాసరావు

Vidya Sagar Reddy
Jun 15, 2024 09:58:31
Hyderabad, Telangana

శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు ఆదేశించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎన్‌కెఎన్‌ఆర్ గార్డెన్‌లో బాచుపల్లి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బనిలో రక్తం రోడ్డుపై వేయకుండా, చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com