Back
Medchal-Malkajgiri500013blurImage

రామంతపూర్: మొక్కలు నాటిన మంత్రి, యంత్రాంగం

Manohar
Jul 08, 2024 13:22:27
Hyderabad, Telangana
రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వనమహోత్సవం ప్రారంభించిందని, ప్రకృతిని కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి వివరించారు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com