జేఎన్టీయూ వర్సిటీ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు
Hyderabad, Telangana:కూకట్ పల్లి జేఎన్టీయూ యూనివర్శిటీలోని మంజీరా హాస్టల్లో ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు పగటి పూట తినే ఆహారంలో క్రిములు కనిపిస్తున్నా యూనివర్సిటీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆహారంలో పురుగులు రావడం పై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలదీయడంతో వారిపైనే విచక్షణ కోల్పోయి అరెస్టు విద్యార్థులను బెదిరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|