icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500072
Vidya Sagar ReddyVidya Sagar ReddyFollow15 Jun 2024, 01:19 pm

జేఎన్టీయూ వర్సిటీ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు

Hyderabad, Telangana:

కూకట్ పల్లి జేఎన్‌టీయూ యూనివర్శిటీలోని మంజీరా హాస్టల్‌లో ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు పగటి పూట తినే ఆహారంలో క్రిములు కనిపిస్తున్నా యూనివర్సిటీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆహారంలో పురుగులు రావడం పై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలదీయడంతో వారిపైనే విచక్షణ కోల్పోయి అరెస్టు విద్యార్థులను బెదిరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement
Advertisement
Advertisement

सांगली में चाकू हल्ला: पुलिस ने दहशत फैलाने वाले आरोपी को गिरफ्तार किया

Sangli, Maharashtra:चाकू हल्ला करत दहशत माजवणाऱ्या संशयिताला पोलिसांनी भर चौकात लावलं गुडघ्यावर रांगायला.. सांगलीतील वाढत्या खुनांच्या घटना आणि गुन्हेगारीच्या पार्श्वभूमीवर सांगली पोलीस ॲक्शन मोडवर आली आहे. दहशत वाजवणाऱ्या संस्थेची पोलिसांकडून आता दिंड काढण्यात येत आहे. मंगळवारी कोल्हापूर रोडवरील एका तरुणावर चाकू हल्ला करणाऱ्या संशयित तरुणाची पोलिसांनी गुडघ्यावर रांगायला लावत परिसरातून संशयित आरोपीची धिंड काढली. खून मारामारी करणाऱ्या संशयितांची दहशत मोडून काढण्यासाठी पोलिसांनी हे पाऊल उचललं आहे, त्यामुळे नागरिकांमधून समाधान व्यक्त करण्यात येत आहे.
0
0
Report
Advertisement
Advertisement
Back to top