Back
Medchal-Malkajgiri500013blurImage

ఛత్తీస్‌గఢ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి

Vishwaroopa
Jun 24, 2024 12:22:30
Hyderabad, Telangana

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్లను అరికట్టాలని, దంతెవాడలో శాంతిభద్రతలను కాపాడాలని, అమాయక గిరిజనులపై కాల్పులు ఆపాలని ఎంపీ దీపక్ బాజీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు.వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గిరిజన హక్కుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుందరీయ విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ బాజీ, రచయిత శివారెడ్డి, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు సహా పలువురు మేధావులు పాల్గొన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com