Back
Medchal-Malkajgiri500090blurImage

కూకట్ పల్లి లో ఘనంగా ప్రారంభమైన శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర

Vidya Sagar Reddy
Jul 08, 2024 12:48:21
Hyderabad, Telangana

కూకట్‌పల్లి ఇస్కాన్‌ దేవాలయం ఆధ్వర్యంలో హైదర్‌నగర్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కూకట్‌పల్లిలోని బాలానగర్‌కు చేరుకుంటుంది. భక్తులు, మహిళలు, యువకుల ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలతో రథయాత్ర ఘనంగా సాగింది. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా ఈ జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని వేలాదిగా పాల్గొన్న భక్తులు నృత్యాలు చేస్తూ కోలంటాళ్లు ఆడుతూ ఆటపాటలతో కన్నుల పండుగగా కొనసాగుతుందని వారు తెలిపారు

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com