Back
Medak502255blurImage

రెండు లారీలు ఢీకొని ఐదుగురు మృతి చెందారు

Gajjala Nagesh Goud
Jun 28, 2024 09:35:41
Chegunta, Telangana

మెదక్ జిల్లా చేగుంట వడియారం బైపాస్‌లో వెనుక నుంచి మరో లారీ వచ్చి ముందు లారీని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా... మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com