Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medak502110

ఇంటింటి సర్వేను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్

Gajjala Nagesh Goud
Jun 14, 2024 10:44:00
Medak, Telangana
మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం చేస్తున్న ఇంటింటి సర్వేను చిన్న శంకరం పేట లో స్వయంగా పరిశీలించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహల్ రాజ్. సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలు అనుగుణంగా పది రోజులపాటు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మంచినీటి కనెక్షన్లు కుటుంబ సభ్యుల వివరాలు, నీటి అవసరాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్ లో నమోదును స్వయంగా పరిశీలించి నమోదు చేశారు. ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement