Back
Mancherial504204blurImage

తల్లి అంత్యక్రియలకు రాని మందమారి కొడుకు

Thousif Ahmed
Jun 20, 2024 13:12:33
Mandamarri, Mamidighat, Telangana

మందమరి నగరంలో మానవత్వం మంటగలుస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలోని మున్సిపాలిటీ పక్కనే ఉన్న కాలనీలో మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. వీరికి ముగ్గురు కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్ ఉన్నారు. సురేష్ ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. మల్లక్క గురువారం మృతి చెందడంతో కుమారులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అంత్యక్రియలు నిర్వహించారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com