Back
Mahabubnagar509301blurImage

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన నవాబ్ పేట్ మండలంలో కలకలం రేపింది.

K Rajesh Yadav
Jun 22, 2024 09:50:59
Jadcherla, Telangana

నవాబ్ పట్టె మండలం కరూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అతను, నాగోలుకు చెందిన విట్టలాచారి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. చీకటి పడే వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందని చెప్పారు. కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com