Back
గొర్రెల షెడ్డును కూల్చాద్దంటు పురుగుల మందు డబ్బతో యువకుడి నిరసన
Karimnagar, Telangana
కరీంనగర్ జిల్లా లోని రూరల్ మండలంలోని నగునూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కొరడా జులిపించారు. గ్రామంలోని పోచమ్మ కుంట సర్వే నెంబర్ 471లో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలసి మొఖా మీదకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.తాము దాదాపు 30 సంవత్సరాలుగా సుమారు ఆరు కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుమని, తమ ఇళ్లను కూల్చాద్దంటు మరొకరు జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Stiotion, Gajraula, Uttar Pradesh:अमरोहा जनपद के गजरौला में शुक्रवार को दिनभर धूप नहीं निकली। वही शाम 5 बजे से ही कोहरे ने अपने पांव पसार लिए। कोहरे की वजह से वाहन चालकों को काफी परेशानी का सामना करना पड़ा है। वही हादसों की आशंका भी हो चली है।
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
Barabanki:NHAI ने बारा टोल प्लाजा का ठेका समाप्त कियाःमारपीट मामले में 5.3 करोड़ की बैंक गारंटी जब्त
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report