Back
గొర్రెల షెడ్డును కూల్చాద్దంటు పురుగుల మందు డబ్బతో యువకుడి నిరసన
Karimnagar, Telangana
కరీంనగర్ జిల్లా లోని రూరల్ మండలంలోని నగునూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కొరడా జులిపించారు. గ్రామంలోని పోచమ్మ కుంట సర్వే నెంబర్ 471లో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలసి మొఖా మీదకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.తాము దాదాపు 30 సంవత్సరాలుగా సుమారు ఆరు కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుమని, తమ ఇళ్లను కూల్చాద్దంటు మరొకరు జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
बरसाना होली की तैयारियों पर 'सुपर विजन': शैलजा कांत मिश्र और कमिश्नर ने परखीं व्यवस्थाएं, दिए सख्त न
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Imarti Bisen, Uttar Pradesh:बार काउंसिल उत्तर प्रदेश का मतदान जारी,333 सदस्यों के लिए हो रहा मतदान,करीब ढाई हजार मतदाता गोंडा में दो दिनों में करेंगे मतदान
0
Report
84
Report
0
Report
0
Report
72
Report
1
Report