Back
Hyderabad500004blurImage

ఖైరతాబాద్: బోనాల జాతరపై ఎమ్మెల్యే సమావేశం

Manohar
Jul 02, 2024 07:33:40
Hyderabad, Telangana
బోనాల జాతరను పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ఉన్న సమస్యలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఘనంగా బోనాల జాతర జరిగేలా చూడాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com