Back
Hyderabad500029blurImage

హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు

Vishwaroopa
Jul 07, 2024 15:04:58
Hyderabad, Telangana

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్షలో కోదండరాం, విమలక్క, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై జాప్యం *ప్రొఫెసర్ కోదండరామ్* ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య. ఇది న్యాయమైన డిమాండ్ అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com