Back
హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర
Hyderabad, Telangana
హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
जशपुर में दंतैल लोनर हाथी का आतंक: 10 दिनों में तीन घर क्षतिग्रस्त पत्थलगांव में हाथी ने रातोंरात मच
0
Report
9 से 13 जनवरी तक बालोद में प्रथम राष्ट्रीय रोवर-रेंजर जंबूरी सम्पन्न: उद्घाटन राज्यपाल, समापन CM साय
0
Report
0
Report
0
Report
छत्तीसगढ़ के युवाओं के लिए गर्व का क्षण: सीएम विष्णु देव साय ने सरकारी प्रयासों को बताया प्रेरणास्रो
0
Report
0
Report
0
Report
0
Report
देवेंद्रनगर में किसानों का खाद के लिए 'रण' राष्ट्रीय राजमार्ग-39 पर किसानों ने किया चक्काजाम प्रशासन
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
113
Report
0
Report