Back
Hyderabad500001blurImage

హాబీబ్ నగర్: ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Manohar
Jul 03, 2024 12:09:14
Hyderabad, Telangana
బక్రీద్ సందర్భంగా మేక మాంసం ఇస్తామని ఒక ఫేక్ యాప్ ని క్రియేట్ చేసి వందలాది మందిని మోసం చేసిన ముగ్గురు నిందితులను హాబీబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మహ్మద్ నజీర్, జాఫర్, అన్వక్ లను అరెస్టు చేశామని, వారి దగ్గర నుంచి రు.23 లక్షలు, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సిటీ మొత్తంలో 2,179 మంది దగ్గర డబ్బులు కాజేసినట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com