Back
Hyderabad500061blurImage

సీతాఫల్మండి: డ్రైనేజీ లైన్ సమస్యలు పరిష్కరిస్తాం

Manohar
Jul 05, 2024 10:10:30
Secunderabad, Telangana
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తిలో డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానిక వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ లైన్ సమస్యలు ఉన్నాయి తెలుపగా వెంటనే అధికారులకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానికంగా ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ పేర్కొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com