Back
సీతాఫల్మండి: డ్రైనేజీ లైన్ సమస్యలు పరిష్కరిస్తాం
Secunderabad, Telangana
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తిలో డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానిక వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ లైన్ సమస్యలు ఉన్నాయి తెలుపగా వెంటనే అధికారులకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానికంగా ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ పేర్కొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
देवेंद्रनगर में किसानों का खाद के लिए 'रण' राष्ट्रीय राजमार्ग-39 पर किसानों ने किया चक्काजाम प्रशासन
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
113
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report