Back
Hyderabad500061blurImage

సికింద్రాబాద్: సీతాఫల్మండి: సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్

Manohar
Jun 23, 2024 13:03:59
Secunderabad, Telangana
డివిజన్ ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని సీతాఫల్మండి డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని అన్నా నగర్ లో కార్పొరేటర్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ లైన్, విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయని తెలుపగా.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com