Back
సికింద్రాబాద్: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి
Hyderabad, Telangana
అంగరంగ వైభవంగా ఆషాడమాస బోనాల జాతర నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. బోనాల జాతర కోసం ఏడాది 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
89
Report
लाखों खर्च पर ताले में बंद ‘स्वच्छता’: मखुनी में सामुदायिक शौचालय बदहाल, केयरटेकर को बिना काम मिल रह
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
103
Report
0
Report
0
Report
81
Report
0
Report