Back
సికింద్రాబాద్: దోమల నివారణకై జీహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు
Secunderabad, Telangana
దోమల నివారణకై జీహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ రసాయనాలు పిచికారి చేయాలని సూచించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
मुजफ्फरनगर के थाना बुढ़ाना पुलिस द्वारा नाबालिग के साथ कुुकर्म करने वाले 2 वांछित अभियुक्तगण गिरफ्तार
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
बाराबंकी:मसौली क्षेत्र के ग्राम निजामपुर में जमीन को लेकर दो पक्षों में मार पीट चले जमकर लाठी डंडे ।
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
1
Report
0
Report