Back
వచ్చే కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Hyderabad, Telangana
వచ్చే కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో బీసీలకు రూ.2000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అధానీలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Raebareli, Uttar Pradesh:रायबरेली: रायबरेली में ट्रैफिक व्यवस्था हुई ध्वस्त
लखनऊ- प्रयागराज नेशनल हाइवे पर भीषण जाम
जाम में दर्ज़नो वाहन फंसे
यातायात व्यवस्था पूरी तरह से चरमराई
एक किलोमीटर तक लगा लंबा जाम
शहर के सारस चौराहे से सिविल लाइन तक लगा जाम
0
Report
Raebareli, Uttar Pradesh:रायबरेली-तेज रफ्तार ई रिक्शा चालक ने बाइक सवार को कुचला
बाइक सवार अनियंत्रित होकर सड़क पर गिरा
स्थानीय लोगों ने बाइक सवार को उठाया
शहर स्थित डिग्री कॉलेज के पास की है घटना
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Raebareli, Uttar Pradesh:रायबरेली-रायबरेली में डॉल्फिन की मौत मामला
वीडियो के आधार पर पकड़े गए दो अभियुक्त
वीडियो के आधार पर आरोपितों की हुई पहचान
कमलेश व अतुल को पुलिस ने किया गिरफ्तार
मिल एरिया थाना क्षेत्र के आदमपुर माइनर के पास का था मामला
0
Report
0
Report