Back
రాంగోపాల్ పేట: స్థానిక సమస్యలపై ఆరా తీసిన కార్పొరేటర్
Secunderabad, Telangana
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో డివిజన్ బిజెపి కార్పొరేటర్ చీర సుచిత్ర డిప్యూటీ కమిషనర్ సోమయ్య తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తి ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. బోనాల జాతరలోగా సమస్యలన్నీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పెండింగ్ అభివృద్ధి పనులను కూడా త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
109
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report