Back
Hyderabad500020blurImage

ముషీరాబాద్: బస్ భవన్ లో యోగపై అవగాహన కార్యక్రమం

Manohar
Jun 20, 2024 13:13:21
Secunderabad, Telangana
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్ లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ యోగా ట్రైనర్ పూర్ణిమ యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో కూర్చున్న చోటే డెస్క్, చైర్, తదితర యోగాసనాలను చేయించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ప, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషా దేవి, తదితరులు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com