Back
Hyderabad500016blurImage

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న డిప్యూటీ మేయర్

Manohar
Jul 10, 2024 19:07:15
Hyderabad, Telangana
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com