Back
Hyderabad500027blurImage

బర్కత్ పుర లో అమ్మ పేరుతో మొక్క నాటిన కిషన్ రెడ్డి

Manohar
Jul 11, 2024 11:58:22
Hyderabad, Telangana
ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బర్కత్పురాలోని పార్టీ నగర కార్యాలయంలో ఒక మొక్కను నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ మొక్కలు నాటాలని కోరారు. డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, సి.నందకిషోర్ యాదవ్, ఏ.సూర్య ప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com