Back
Hyderabad500003blurImage

బన్సీలాల్ పేట: శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు

Manohar
Jul 06, 2024 09:00:03
Hyderabad, Telangana
బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతీయ జన్ సంఘ్ పార్టీని స్థాపించి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారని, దేశ సేవలో ఎన్నో సంవత్సరాలు గడిపారని, ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని కొనియాడారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com