తెలంగాణ డీజీపీ గారికి మరియు మైనింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి వినతి పత్రం
Hyderabad, Telangana:తెలంగాణలో ఇసుక లారీలపై ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు పేరూరు ఏటూరునాగారం మండల పోలీసులు లారీలను ఇసుక రీచ్ ల్లోకి తీసుకెళ్లకుండా, వాటిని ఇసుక రీచ్ లలో పెట్టని డ్రైవర్లు, లారీ యజమానులపై అక్రమ కేసులు నమోదు చేయడం మానుకోవాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ లారీ యజమాని డ్రైవర్లపై మాత్రమే కేసు నమోదు చేయడం సరికాదని, ఈ కార్యక్రమంలో కొత్తపేట అసోసియేషన్ అధ్యక్షుడు నర్రి వెంకన్న జగదీష్ యాదవ్ సుర్వి లింగస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|