Back
Hyderabad500002blurImage

చార్మినార్: అసదుద్దీన్ ఓవైసీ ఒక దేశద్రోహి

Manohar
Jun 26, 2024 09:43:25
Hyderabad, Telangana
అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారంలో జై పాలస్తీనా అనడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బిజెపి కంటెస్టెడ్ ఎంపీ మాధవి లత ఓవైసీ తీరుపై మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఒక దేశద్రోహి అని, ఓవైసీపై ఎన్.ఎస్.జీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. పాలస్తీనా పై అంత ప్రేమ ఉన్నవారు అక్కడికే వెళ్లి బ్రతకాలని హితవు పలికారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com