Back
Hyderabad500012blurImage

గోషామహల్: దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు

Manohar
Jul 08, 2024 13:22:41
Hyderabad, Telangana
గోషామహల్ డివిజన్ పరిధిలోని మూసినది పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది దోమల నివారణ ముందు పిచికారి చేశారు. ఈ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ లాల్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. డివిజన్ పరిధిలో దోమల వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com