Back
గోల్కొండలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana
గోల్కొండ డివిజన్ పరిధిలోని పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహయుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
रायबरेली: ऊँचाहार विधानसभा क्षेत्र के उमरन में आयोजित 'मनरेगा बचाओ संग्राम, कार्यक्रम में सम्बोधित क
Raebareli, Uttar Pradesh:रायबरेली: ऊँचाहार विधानसभा क्षेत्र के उमरन में आयोजित 'मनरेगा बचाओ संग्राम, कार्यक्रम में सम्बोधित करते सांसद राहुल गांधी
0
Report
Raebareli, Uttar Pradesh:रायबरेली: तेज रफ्तार बाइक व स्कूटी में आमने सामने जोरदार टक्कर
हादसे में दोनो वाहनों के उड़े परखच्चे
बाइक व स्कूटी सवार दो लोग घायल
घायलो की हालत नाजुक, अस्पताल में एडमिट
बछरावां थाना क्षेत्र के अघौरा गांव के पास की घटना
0
Report
0
Report
0
Report
0
Report