Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500060

గడ్డిఅన్నారం: త్వరలో రోడ్డు పనులు ప్రారంభం

Manohar
Jun 26, 2024 09:14:45
Hyderabad, Telangana
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో త్వరలో రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు డివిజన్ బిజెపి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం పనులు చేపట్టే ప్రాంతాలను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement