Back
Hyderabad500063blurImage

ఖైరతాబాద్: సిబ్బంది పని వేళలు పాటించాలి :మంత్రి

Manohar
Jul 04, 2024 10:32:34
Hyderabad, Telangana
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ విభాగాలను గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయానికి 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరైనట్లు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. అందరూ పనివేళలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మనసారీ నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com