Back
కిషన్ బాగ్ లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు :ఎమ్మెల్యే
Hyderabad, Telangana
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని అసద్ బాబా నగర్, నజం నగర్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలను లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హుస్సేని పాషా, అధికారులు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
पिपरिया में संचालित टोल टैक्स को बंद करने के सांसद दर्शन सिंह ने दिये निर्देश सभी ब्लाइंड स्पॉट हटाक
2
Report
4
Report
0
Report
*थाना कटरा बाजार क्षेत्रांतर्गत 02 बच्चों के तालाब में डूबने से हुई मृत्यु के संबंध में अपर पुलिस अध
Gonda, Uttar Pradesh:*थाना कटरा बाजार क्षेत्रांतर्गत 02 बच्चों के तालाब में डूबने से हुई मृत्यु के संबंध में अपर पुलिस अधीक्षक पश्चिमी राधेश्याम राय की बाइट* 👇
2
Report
Daranagar, Saini, Uttar Pradesh:नवागत DM अमित पाल शर्मा ने कार्यभार ग्रहण किया
कोषागार पहुंच कर कार्यभार ग्रहण किया
ADM CDO साथ मौजूद रहे
6
Report
0
Report
1
Report
हापुड थानां बहादुरगढ़ पुलिस की 20000 के इनामी गैंगस्टर बदमाश से मुठभेड़ घायल पुलिस से हाथ जोड़ मांग रहा
5
Report
0
Report
8
Report
0
Report
3
Report
3
Report
2
Report
