Back
Bhadradri Kothagudem507117blurImage

కొత్తగూడెం, పాల్వంచ కార్పొరేషన్ ఏర్పాటుపై పరిశీలిస్తాం: భట్టి

Tirupati Rao
Jun 28, 2024 09:06:03
Manuguru (PT), Telangana
భద్రాద్రి కొత్తగూడెంలో రూ.124 కోట్లతో నిర్మించనున్న మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామన్నారు.
2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com