Back
YSR District516003blurImage

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ వేడుకలు ఘన నివాళి అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ విజయమ్మ

B Ramachandra
Jul 08, 2024 13:19:00
Chinthakommadinne, Andhra Pradesh

కడపలోని ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, భారతిరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దివంగత మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రమేశ్‌ యాదవ్‌, ఎంపీ తనూజారాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com