Back
B Ramachandraదివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు : అరకు వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
Chinthakommadinne, Andhra Pradesh:
కడప అరకు వైసిపి ఎంపి తనూజా రాణి* దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ , 108 ప్రజలకు ఎంతగానో దోహదపడ్డాయి ఆయనచేసిన మంచి మనం మరచిపోకూడదు వైయస్ ఆర్ భౌతికంగా లేకపోయినా ఆంద్రప్రదేశ్ ప్రజల గుండంల్లో ఎప్పుడూ చిరస్మరణీయులే.
0
Report
ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల
Chinthakommadinne, Andhra Pradesh:కడప
ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల దంపతులు, కొడుకు రాజారెడ్డి దంపతులు , కూతురు , తల్లి విజయమ్మ
ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
0
Report
Advertisement