Back
West Godavari534460blurImage

చింతలపూడిలో 'నేను బడికి పోతా' ర్యాలీ, విద్యా వ్యవస్థపై నాయకుల ఆకాంక్షలు వేలాడుతున్నాయి

B.Mohan Kumar
Jun 19, 2024 10:45:48
Chintalapudi, Andhra Pradesh
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో బుధవారం నేను బడికి పోతా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దామోదర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలన్నారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com