Back
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయి
Pydipaka, Andhra Pradesh
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహమూర్తి ప్రకటించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాం స్పిల్వేల నిర్మాణం పూర్తయిందని, ఇతర పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం తదితర పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టుకు సకాలంలో నిధులు వస్తాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
1
Report
जमानियां विधायक ओमप्रकाश सिंह ने किया आयोजन,हजारों गरीब-दिव्यांगों को मिला खिचड़ी,दही-चिवड़ा व कंमबल
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
बाराबंकी में जूनियर अधिवक्ता पर जानलेवा हमलाः ऑटो चालकों ने की मारपीट, वकीलों ने की कार्रवाई की मांग
0
Report
0
Report
Kosi Kalan, Uttar Pradesh:मथुरा जनपद के कोसीकला के कोटवन स्थित गुलशन ढाबे पर साइकिल अभियान एनसीसी प्रधानमंत्री रैली पुणे से शौर्य के कदम क्रांति की ओर रांची से वीर बिरसा मुंडा का कोसीकला कोटवन पर हुआ भव्य स्वागत
0
Report
0
Report
0
Report