Back
Manne Durgababu
Followఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారు
Pydipaka, Andhra Pradesh:
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పర్యటన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం జూన్ 17 ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సీఎం హోదాలో తొలి యాత్రను పోలవరం నుంచే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సోమవారం పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు.
0
Report
పోలవరంలో గాలివాన బీభత్సం
Andhra Pradesh:
ఏలూరు జిల్లా పోలవరం లో గాలివాన బీభత్సం సృష్టించింది భారీ ఎదురుగాలులతో ప్రధాన రహదారులపై వృక్షాలు నేలకురుగాయి దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి పలుకు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు భారీ గాలివానతో మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
0
Report
పోలవరంలో గాలివాన బీభత్సం
Andhra Pradesh:
ఏలూరు జిల్లా పోలవరంలో గాలివాన బీభత్సం సృష్టించింది భారీ ఈదురుగాలులతో ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగాయి దింతో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గాలి వానతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
0
Report
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయి
Pydipaka, Andhra Pradesh:
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహమూర్తి ప్రకటించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాం స్పిల్వేల నిర్మాణం పూర్తయిందని, ఇతర పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం తదితర పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టుకు సకాలంలో నిధులు వస్తాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
1
Report