Back
Prakasam523182blurImage

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

B.Mohan Kumar
Jun 22, 2024 09:58:00
Aluru, Andhra Pradesh
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో తల్లాడ , దేవరపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరినిు లారీ ఢీకొనడంతో చుండ్రు దేవా (22) అనే వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్త తరలించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com