Back
Rangareddy500030blurImage

సులేమాన్ నగర్: మొక్కలు నాటిన ఎంఐఎం ఎమ్మెల్సీ

Manohar
Jul 10, 2024 19:05:56
Hyderabad, Telangana
సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పాల్గొన్నారు. స్థానిక అధికారులతో కలిసి పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ నవాజుద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com