Back
Medchal-Malkajgiri500072blurImage

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

Vidya Sagar Reddy
Jul 04, 2024 10:31:56
Hyderabad, Telangana
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు పరచాలని లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బిజెపి మహిళా మోర్చా నాయకురాలు పులిగోల్ల శ్రీలక్ష్మి, స్రవంతి వెల్లడించారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపు మేరకు నేడు కూకట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంలో మహిళా మోర్చా నాయకురాలతో కలిసి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com