Back
Medchal-Malkajgiri500013blurImage

నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

Vishwaroopa
Jul 03, 2024 05:09:10
Hyderabad, Telangana

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరీయ విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో అఖిలపక్ష విద్యార్థి సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీసీ నేత జాజుల శ్రీనివాస్‌తో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బలమూరు వెంకట్‌ ఎమ్మెల్సీ నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌, ఎన్‌టీఏ సంస్థ నిర్వహణలోపం, పేపర్లు అమ్ముకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరు చాలా బాధాకరం.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com