Back
Medchal-Malkajgiri500072blurImage

పెండింగ్ పనులలో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే కృష్ణారావు

Vidya Sagar Reddy
Jun 19, 2024 11:16:11
Hyderabad, Telangana

కూకట్ పల్లి నియోజకవర్గనికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి తో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని వెల్లడించారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వాలు మారిన ప్రజలకు చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com